వైసీపీ నేత వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. వంశీకి తక్షణమే వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన హైకోర్టు.